Latest posts

  • ప్రజా పాటల త్యాగయ్య “గరిమెళ్ళ సత్యనారాయణ”

    "మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి… "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది. దేశభక్తి…

    Read more

  • ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ కవి “గరిమెళ్ళ సత్యనారాయణ” గారి వర్దంతి

     గరిమెళ్ళ 1952 డిసెంబర్ 18వ తేదీన స్వర్గస్తులైనారు 2012-12-18

    Read more