Latest posts
-
వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతల వివరములు
తెలుగుబాష యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక వ్యాసము వ్రాసి పంపమని చేసిన మా విజ్ఞప్తికి స్పందించి, రాష్ట్ర వ్యాప్తంగా 70 పాఠశాలల నుండి 475 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యానికి మా కృతజ్ఞతలు మా విజ్ఞప్తి మేరకు, యాజమాన్యం వారు, వారి పాఠశాల స్థాయిలో వ్యాసరచన పోటీని నిర్వహించి, వాటిలో నుండి కొన్ని ఉత్తమమైన ప్రతులను మాకు తపాలా మరియు ఇ-మెయిల్ ద్వారా పంపటం జరిగింది. పాల్గొన్న విద్యార్థులకు మా అభినంధనలు విద్యార్థులు అందరూ…