Latest posts
-
గురజాడ అప్పారావు గారి రచన “దేశమును ప్రేమించుమన్నా”
గురజాడ అప్పారావు గారు 1910 సంవత్సరంలో రచించిన ఈ గేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచింది. దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ పాడి పంటలు పొంగిపొరలే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరకులు నింపవోయ్ అన్ని దేశాల్ క్రమ్మవలె…