Latest posts
-
భారత కోకిల శ్రీమతి సరోజినీ నాయుడు
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీనాయుడు ప్రముఖు రాలు. కవిత్వంతో మాధుర్యన్ని కురిపించి ' నైటింగేల్ ఆఫ్ ఇండియా' గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా, స్వతంత్ర భారతదేశపు మొదటి మహిళా గవర్నరుగా పనిచేసిన ఆమె రాజకీయాల్లో మహిళలకు అత్యున్నతస్థానం సాధ్యమే అని నిరూపించారు. మహిళల సమస్యలపై, అంటరానితనంపై పోరాటం చేసిన సరోజినీనాయుడు హిందూముస్లీం భాయిభాయి అంటూ సఖ్యతను చాటారు. ఫిబ్రవరి 13, 1897న హైదరాబాద్ లోని…