అర్ధ యంకణమున కాధారమైనట్టి

పధ్యం:: 

అర్ధ యంకణమున కాధారమైనట్టి 
యొంటిమేడ గుంజు నొనరనిల్పె 
నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు 
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము: 
దేహం ఒంటి స్తంభపు ఇల్లులాంటిది. దానికి జీవుడు ఒక్కడే యజమాని. కానీ ఇల్లాళ్ళు మాత్రం ఏడుగురు. వారే సప్తప్రకృతులు