Latest posts

  • తెనుగు లెంక “తుమ్మల సీతారామమూర్తి”

    ఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు.  పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్వి ష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు. తెలుగుజోదుల తుటారి కటారి చెలరేగి పగర చీల్చిన దినాన్ని జ్ఞప్తి చేసుకొని, పారతంత్య్రానికి, కులతత్వాలకు, ఈర్ష్యకులోనై, కుక్కలు చింపిన విస్తరిగా దేశాన్ని…

    Read more

  • 1901: ప్రముఖ కవి, తుమ్మల సీతారామమూర్తి జన్మదినం

    1901: ప్రముఖ కవి, తెలుగులెంక బిరుదు పొందిన తుమ్మల సీతారామమూర్తి జన్మించాడు. 2012-12-25

    Read more

  • 1972: స్వతంత్ర భారత్ కు తొలి, తుది భారతీయ గవర్నర్ జనరల్, రాజాజీ వర్దంతి

    1972: స్వతంత్ర భారత్ కు తొలి, తుది భారతీయ గవర్నర్ జనరల్, రాజాజీ మరణించాడు. 2012-12-25

    Read more

  • 1924: పూర్వ భారత ప్రధానమంత్రి, అటల్ బిహారీ వాజపేయి పుట్టినరోజు.

    1924: పూర్వ భారత ప్రధానమంత్రి, అటల్ బిహారీ వాజపేయి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించాడు. 2012-12-25

    Read more

  • నేడు క్రిస్మస్ పండుగ

    2012-12-25

    Read more

  • క్రిస్మస్ శుభాకాంక్షలు

    తెలుగు వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు    

    Read more

  • క్రిస్టమస్

    "క్రిస్మస్" క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. యేసు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారస మూర్తిగా, దయామూర్తిగా నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్త జనులు. ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు…

    Read more

  • ప్రముఖ బహుభాషా చలచిత్ర నటి, దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, సంగీత దర్శకురాలు, గాయని, పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ గారి వర్దంతి

    2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు. 2012-12-24

    Read more

  • వన్డే క్రికెట్‌కు సచిన్‌ గుడ్‌బై

    ముంబయి: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గతకొంతకాలంగా సచిన్‌ రిటైర్మెంట్‌ చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత వరల్డ్‌కప్‌లో ఇండియా విజయం అనంతరం సచిన్‌ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అనుకున్నారు. అయితే ఇటీవల తన ఫాంపై విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వన్డే క్రికెట్‌ నుంచి సెలవు తీసుకుంటున్నట్లు ఈరోజు ప్రకటించాడు. కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే పాక్‌ సిరీస్‌కు నేడు ఇండియా జట్టు ఎంపిక నేపథ్యంలో వన్డే క్రికెట్‌కు సచిన్‌ గుడ్‌బై చెప్పడం…

    Read more

  • నేడు వైకుంఠ ఏకాదశి

    2012-12-23

    Read more