Latest posts
-
ముగ్గులు :: ౨
వివరణ 21 చుక్క, 1 వరకు సరిచుక్క
-
ముగ్గులు :: ౩
వివరణ 22 చుక్కలు, 10 వరసలు, 10వరకు సరిచుక్క
-
ముగ్గులు ౧
వివరణ 21 చుక్క వరకు సరిచుక్క
-
1899: ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు శొంఠి దక్షిణామూర్తి గారి జయంతి
1899: ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు శొంఠి దక్షిణామూర్తి గారి జయంతి 2012-12-22
-
1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ జయంతి
1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ జయంతి 2012-12-22
-
కాకతీయుల వైభవం
రుద్రదేవ మహారాజు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా నెలకొల్పి ఈ ఏటికి 850 సంవత్సరాలు, కాకతీయ మహా సామ్రాజ్ఞి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి ఈ ఏటికి 750 సంవత్సరాలు, హనుమకొండలో వేయి స్థంబాల గుడి నిర్మించి ఈ ఏటికి 850 సంవత్సరాలు, అంతే కాదు పాలం పేటలోని ప్రసిద్ద రామప్ప దేవాలయం నిర్మించి కూడా ఈ ఏటికి 800 సంవత్సరాలు.. అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక.. శిల్పకళా సౌందర్యానికి నిలయం.. సాహితీ వేత్తల సౌరభాలు గుబాళించిన…
-
నేటి నుండి కాకతీయ ఉత్సవాలు
రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి 750 సంవత్సరములు అయిన సందర్భంగా మరియు రామప్ప గుడి నిర్మాణం జరిగి 800 సంవత్సరములు గడిచిన సందర్బంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు 2012-12-21
-
‘విశ్వసుందరి’గా అమెరికా వనిత
అమెరికాకు చెందిన ఒలీవియా కల్పో మిస్ యూనివర్స్-2012గా ఎంపికైంది. ఫిలిప్పీన్స్, వెనెజులా దేశాలకు చెందిన సుందరీమణులు వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత్కి చెందిన శిల్పాసింగ్ టాప్ -16 వరకూ మాత్రమే చేరుకోగలిగింది. లాస్వెగాస్లోని ప్లానెట్ హాలీవుడ్లో జరిగిన ఈ అందాలపోటీలో గత ఏడాది విశ్వసుందరి కిరీటం గెలుచుకున్న అంగోలా వనిత లైలా లోప్స్ ఈ ఏటి విజేతకు కిరీటధారణ చేశారు. 2012-12-19
-
విశాఖలో అగ్ని ప్రమాదం
జీవీఎంసీ 69వవార్డు జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఇళ్లల్లో నివసిస్తున్న వారంతా కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. బోడి విజయ అనే మహిళ ఇంటి వెనుక నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి గాలి తోడవటంతో మిగిలిన ఇళ్లన్నీ కాలిపోయాయి. 2012-12-19
-
హిమాచల్ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయం
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. హోరాహోరీ పోరులో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠానికి చేరువయ్యింది. మొత్తం 68 స్థానాల్లో 36 స్థానాలను కైవసం చేసుకుంది. 26 స్థానాలకే పరిమితమైన భాజపా.. ఓటమి పాలవడం కమలనాధులను నిరాశపరిచింది. భాజపా ఆవిర్భావం నుంచి బలంగా వున్న రాష్ట్రాల్లో హిమాచల్ప్రదేశ్ ఒకటి. ముఖ్యమంత్రి ప్రేమ్కుమార్ ధూమల్పై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ విజయావకాశాలకు గండికొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల ప్రచార సమయంలోనే రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత వీరభద్రసింగ్పై వచ్చిన…