Latest posts

  • ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం : చైనా – ఇరాన్ మద్దతు

    అంతర్జాతీయ హెచ్చరికలను, ఐక్యరాజ్య సమితి ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా బుధవారం దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా విజయవంతంగా ప్రయోగించిన విషయం తెల్సిందే. దీనిపై ప్రపంచదేశాలు మండిపడుతున్నాయి. ఇది రెచ్చగొట్టే చర్యేనని, రాకెట్ పేరుతో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారని అమెరికా, దాని మిత్రదేశాలు ఆరోపించాయి 2012-12-13

    Read more

  • పార్లమెంటుపై దాడి ఘటనకు 11 ఏళ్లు అమరులకు పార్లమెంటు ఘన నివాళి

    పార్లమెంటుపై దాడికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి అమరులకు పార్లమెంటు ఘనంగా నివాళులర్పించింది. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ స్పష్టం చేశారు. 2012-12-13

    Read more

  • అంధుల టి-20 ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెల్చుకుంది

    బెంగళూరు, డిసెంబర్ 13: అంధుల టి-20 ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెల్చుకుంది. గురువారం జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 29 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి, విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 258 పరుగులు సాధించింది. కేతన్ భాయ్ పటేల్ 98 పరుగులు చేసి భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం బ్యాటిగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 229 పరుగులు చేసింది. గ్రూప్ దశలో…

    Read more

  • గుజరాత్ తొలి విడతలో రికార్డు స్థాయి పోలింగ్

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన తొలి విడత పోలింగ్లో రికార్డు స్థాయిలో 68 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో గుజరాత్ మొత్తంమీద జరిగిన పోలింగ్ 59 శాతమే. రెండో విడత పోలింగ్ ఈ నెల 17న జరుగుతుంది. 2012-12-13

    Read more

  • రాణీ రుద్రమదేవి

    రాణీ రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. నిరవద్యపుర(నిడదవొలు)పాలకుడు వీరభద్ర ఛాళుక్యుడు ఈమె భర్త. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే…

    Read more

  • పార్లమెంట్ పై దాడి జరిగిన రోజు

    2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు. 2012-12-13

    Read more

  • ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు వెంకటేష్ పుట్టిన రోజు

    వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు,మరియు తెలుగు సినిమా అగ్రకథానాయకులలో ఒకడు.ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డు స్థాపించిన డి.రామానాయుడు కుమారుడు. ఈయన డిసెంబర్ 13, 1960 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. 2012-12-13

    Read more

  • తెదేపా దివంగత నేత ఎర్రన్నాయుడికి జాతీయనాయకులు ఘనంగా నివాళి

    ఢిల్లీలో బుధవారం ఏర్పాటుచేసిన సంస్మరణ సభకు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌, కేంద్రమంత్రులు పళ్లంరాజు, పనబాకలక్ష్మి, భాజపా అగ్రనేత వెంకయ్యనాయుడు, వాపక్షనాయకులు ఏచూరి, డి.రాజా, తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజుతోపాటు తెలుగుదేశం ఎంపీలంతా హాజరై ఎర్రన్నాయుడి సేవలను శ్లాఘించారు. ఎర్రన్నాయుడి మృతితో ఢిల్లీలో తెలుగుగొంతు మూగవోయినట్లయిందని ఆవేదన వ్యక్తంచేశారు. 2012-12-12

    Read more

  • గుజరాత్‌లో నేడు తొలిదశ పోలింగ్

    గుజరాత్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం జరిగే పోలింగ్‌లో రాజధాని అహ్మదాబాద్ సహా 12 జిల్లాలలోని 87 నియోజకవర్గాలలో 1.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో సౌరాష్ట్రలోని ఏడు, దక్షిణ గుజరాత్‌లోని నాలుగు జిల్లాలు ఉన్నాయి. సురేంద్ర నగర్, రాజ్‌కోట్, జామ్‌నగర్, పోర్‌బందర్, అమ్రెలీ, భావ్‌నగర్ నియోజకవర్గాలు ఈ విడతలో అత్యంత కీలకమైనవి. 2012-12-13

    Read more

  • ఉత్తరాఖండ్ తొలి సీఎం నిత్యానంద కన్నుమూత

    డిసెంబర్ 12: ఉత్తరాఖండ్ తొలి ముఖ్యమంత్రి నిత్యానంద స్వామి(85) బుధవారం కన్నుమూశారు. దీర్ఘకాలం గా అస్వస్థతతో బాధపడుతు న్న ఆయన ఇక్కడి కంబైన్డ్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఐ)లో తుదిశ్వాస విడిచారు. స్వామికి నలుగురు కుమార్తెలు. 2000లో ఉత్తరప్రదేశ్ నుంచి విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాఖండ్‌కు తొలి సీఎంగా పని చేశారు. 2012-12-12

    Read more